హీరో ధనుష్ బాలీవుడ్ లో తన మూడో సినిమాను ప్రకటించాడు. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన టైటిల్ 'తేరే ఇష్క్ మే'ను ప్రకటిస్తూ మేకర్స్ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో ధనుష్ లుక్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆస్కార్ విన్నర్ అయిన ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి కాంబోలో ఓ సినిమా రానుంది. దాదాపు 29 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కానుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీలో 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని, వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగున్న వారికే టికెట్ కేటాయిస్తానని స్పష్టం చేశారు. వచ్చే 9 నెలలు అత్యంత కీలకమని, అందరూ ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడ
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. తన కుటుంబాన్ని కిడ్నాపర్లు దారుణంగా హింసించినట్లు తెలిపారు. క్రూరంగా ఇబ్బంది పెట్టి తమ నుంచి డబ్బులు లాక్కున్నారని, ఆ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
మనవరాలు పుట్టడంపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మీడియాతో మాట్లాడారు. మంగళవారం రోజు ఆడ బిడ్డను ప్రసాదించడం తాము ఎంతో అపురూపంగా భావిస్తున్నామని అన్నారు.
ఈ మధ్యకాలంలో అందరూ ఇంటి డెకరేషన్ కోసం బుద్ధుని విగ్రహాలు ఉపయోగిస్తున్నారు. వివిధ రూపాల్లో, ఆకారాల్లో బుద్ధుని బొమ్మలు ఆకర్షణీయంగా ఉండటంతో వాటిని పెడుతున్నారు. అయితే, వాటిని ఇంట్లో ఉంచే సమయంలో వాస్తు రూల్స్ కూడా పాటించాలని నిపుణులు సూచిస్
కోపం ఎవరికి రాదు చెప్పండి? కోపం అనేది ఒక రకమైన భావోద్వేగం. ఒక్కొక్కరు ఒక్కోసారి తమ కోపాన్ని బయటపెడతారు. సాధారణంగా ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అతనికి తెలియదు. మనసు శాంతించినప్పుడు తాను చేసిన తప్పు తెలుసుకుంటూ ఉంటాం. కానీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో రష్మిక ఒకరు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆ వార్త ప్రకారం, రష్మికను ఆమె మేనేజర్ మోసం చేశాడు. దాదాపు రూ.80లక్షల డబ్బు కాజేసాడు అని వార్తలు వస్తున్నాయి. దీంతో, ఆమె అతనిని ఉద్యోగం లో నుంచ
శివకందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా మను చరిత్ర. మనుచరిత్ర మూవీ జూన్ 23 విడుదల కానుంది. రియలిస్టిక్ లవ్స్టోరీగా డైరెక్టర్ భరత్ పెదగాని మను చరిత్ర సినిమాను రూపొందిస్తున్నారు.