పార్వతీపురం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని నిర్వహించారు. డీఎస్పీ థామస్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి, భారతీయులకు అండగా నిలిచిన మ
PLD: మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మద్దినగర్లో రూ. 30 లక్షలతో నిర్మించనున్న ముస్లిం కమ్యూనిటీ హాల్కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన
VZM: రేపటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న జామి శ్రీ ఎల్లారమ్మ తల్లి అమ్మవారి జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె, భక్తులకు ఎటువంటి అసౌకర్యం క
SKLM: పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల పవిత్రతను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసే విధంగా రాజకీయాలు చేయడం అనర్థకమని అన్నారు. తిరుమలలో జరిగిన ఘటనలపై ఆయన త
GWDL: నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు ధరూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయానికి గురి చేసిందన్నారు. అలాగే జిల్లాలో రైతుల సమస్య పరిష్కారానికై ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సమావేశంను విజయవంతం చ
MHBD: గూడూరు మండలం గండసోములుతండాలో ఆదివారం కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానికుడు బోడ ధన్యకు చెందిన పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమై బూడిదైపోయింది. ఈ ఘటనలో సుమార
ప్రతిరోజూ భోజనం తర్వాత కొద్దిగా సోంపు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోంపులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. సోంపు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు నోటి దుర్వాసనను పోగొడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి క
AKP: ఎస్.రాయవరం మండలం జేవీపాలెం వద్ద ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. రహదారి నిబంధనలు పాటించని వారికి అపరాధ రుసుం విధించారు. ప్రమాదాల జరగకుండా చూసేందుకు వాహనాల తనిఖీలు చేపడుతున్నామని ఎస్సై
ATP: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని, పాత దరఖాస్తుదారులు రసీదులు తీసుకురావాలని సూచించారు. పరిష
ATP: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని, పాత దరఖాస్తుదారులు రసీదులు తీసుకురావాలని సూచించారు. పరిష