కోనసీమ: మండపేట మండలం ఏడిద గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం రైతుల కోత మిషన్లకు డీజిల్ కూపన్లు పంపిణీ చేశారు. MLA వేగుళ్ళ జోగేశ్వరరావు ఆదేశాల మేరకు గ్రామ TDP అధ్యక్షులు పర్వతిన వీర్రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వీర్ర
వనపర్తి జిల్లాలోని మెంటంపల్లికి చెందిన నీలిమకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. 108 సిబ్బంది రాము, అక్బర్ బాషా చాకచక్యంగా అంబులెన
SRCL: ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ జెండా ఎగరవేసి స్వీట్ పంచుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం పుట్టిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సా
SRPT: తుంగతుర్తి మండలం గొట్టిపర్తిలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన ఘటన ఇవాళ ఉదయం జరిగింది. ఇంట్లో మోటర్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన చింతకుంట్ల పున్నమ్మ(43) మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమ
RR: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 50 రోజులు విజయవంతంగా ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ ప్రోగ్రాం పూర్తయింది. ఈ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి, సమస్యలపై అభిప్రాయాలు తెలియజేయాలని కమిషనర్ శ్రీజన ప్రజలను కోరారు. script.google.com/macros/s/akfyc వెబ్
KDP: బద్వేల్ టౌన్లో ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులపై ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక రాయితీల గడువు ఏప్రిల్ 30తో ముగియనుందని కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు. ఆయన రామాంజనేయ నగర్లో సోమవారం ఉదయం స్వర్ణ వార్డు సిబ్బందితో కలిసి పన్ను వసూళ్లలో పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో మొత్తం 172 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా అర్జీదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై వ
W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో చామన శేషు, జనసేన పార్టీలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం శివాలయం వద్ద పార్టీ కండువా కప్పుకొని జాయిన్ అయ్యారు. ఆయనతోపాటు 2వ వార్డు మెంబర్ శ్రీనివాస్ కూడా జాయిన్ అయ్యారు. శేషు
RR:సైబరాబాద్లో అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ఈ వారం నుంచి కమిషనర్ శ్రీజన ప్రతిరోజూ ఒక వార్డును సందర్శించి గ్రౌండ్ స్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కారాలపై చర్యలు తీసుకోనున్నారు. స్ట్రీట్ లైట్స్, నాలాలు, సానిటేషన్ అంశాలపై దృష్టి సారిస
VZM: కొత్తవలస మండలం వీరభద్రపురంలోని చుట్టుప్రక్కల ఏడు గ్రామాలకు చెందిన ఇలవేల్పు శ్రీ వేదుళ్ల పైడితల్లమ్మ విగ్రహ ప్రతిష్ట వేడుకలను ఇవాళ ఘనంగా ప్రారంభించారు. మాజీ సర్పంచ్ గేదల త్రినాధమూర్తి ఆద్వర్యంలో పురోహితుడు ఉమా మహేశ్వరశర్మ విఘ్నేశ్వర ప