కృష్ణా జిల్లా: పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన జనార్ధన్ రావు అనే వ్యక్తి స్నానానికి వెళ్లి వచ్చేలోగా తన ఉంగరాలు చోరీకి గురి అయ్యాయ్యని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వివరాల ప్రకారం ఈనెల 17న జనార్ధన్ తన వేళ్లకు ఉన్న 2 ఉంగరాలు తీసి సోపాలో పెట్టి స్నానానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఉంగరాలు కనిపించడం లేదని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.