KDP: ఆదివారం ఉదయం 9 గంటలకు ఒంటిమిట్ట మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు అకేపాటి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి పీఏ మారుతి ఒక ప్రకటనలో తెలిపారు. కావున మండల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.