తెలుగు రాష్ట్రాల మధ్య అనేక రోజులుగా ఉన్న వివాదం సమసినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య న్యూఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఆంధ్ర భవన్లోని ప్రధాన ఆస్తుల విభజనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త ప్రతిపాదనను సూచించగా ఏపీ ఓకే చెప్పింది.
నా కూతురు చదువు ఆగిపోతుంది అని ప్రభావతి వాపోయింది. ఇది విన్న చంద్రబాబు చలించిపోయారు. ‘మీ అమ్మాయి చదువుకు ఎంత కావాలమ్మా?’ అని చంద్రబాబు అడిగారు. అప్పటికప్పుడు చంద్రబాబు పార్టీ నాయకుల సహాయంతో రూ.2.3 లక్షలు సేకరించి వైసీపీ కార్యకర్త అయిన ప్రభావతికి అందించారు.
కోర్టు ఆదేశాల ధిక్కరణ కేసులో ఏపీ ఆర్టీసీ ఎండీ(AP RTC MD) ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో పాటుగా మరో ముగ్గురికి హైకోర్టు(High Court) శిక్ష వేసింది.
ఏపీలోని ఏవోబీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది అల్లూరి జిల్లాలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి ఈ క్రమంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు
గుంటూరు నగరంలో ఏటి అగ్రహారం రెండో లైన్ పేరును రాత్రికి రాత్రి ఫాతిమా నగర్ అని కార్పొరేషన్ సిబ్బంది మార్చారు. స్థానికులు ఆ బోర్డును చించి.. తమ పాత పేరుతో మరో బోర్డును ఏర్పాటు చేసుకున్నారు.
అరాచక పాలన సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలంతా (MLAs) పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో (Nellore District) చోటుచేసుకున్న పరిణామాలే సాక్ష్యం. ముగ్గురు కీలకమైన ఎమ్మెల్యేలు, జిల్లాలోనే పెద్ద దిక్కుగా ఉన్న నేతలు పార్టీపై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసింద...
పల్నాడు జనారణ్యంలోకి పెద్ద పులులు టైగర్ ఫారెస్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన రెండు పెద్ద పులులు కారంపూడి, దుర్గి, బొల్లాపల్లి మండలాల వైపు వచ్చే అవకాశం ఉందన్న అధికారులు ఈ క్రమంలో ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీశాఖ అధికారులు మరోవైపు అవి మనుషులను చంపేవి కాదని తెలిపిన ఆఫీసర్స్ అవి కనిపిస్తే వాటికి ఇబ్బంది కలిగించవద్దని వెల్లడి ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లకూడదని సూచన
అంతసేపు తమతో ఆడుకుంటున్న పిల్లాడు అంతలోనే కన్నుమూయడంతో ఆ తల్లి (Mother) కన్నీరుమున్నీరుగా విలపించింది. కాగా బ్యాటరీ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్రముఖ నటుడు శరత్ బాబు(Sarath Babu) మరణించారనే వార్తలపై అతని సోదరి స్పందించారు. ప్రస్తుతం చనిపోలేదని, హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని తెలిపింది. త్వరలోనే ఆయన కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. కొంచె రికవరీ అయిన నేపథ్యంలో రూమ్ షిఫ్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో శరత్ బాబు చనిపోయారనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని వెల్లడించారు. ఇది కూడా చూడండి: R...
ఆంధ్రాలో రూ.40 లక్షలకు పైగా విలువైన ఎర్రచందనం కలప(red sandalwood)ను అక్రమంగా తరలిస్తున్న 16 మందిని పోలీసులు(police) అరెస్ట్ చేశారు. వారి నుంచి 160 కేజీల ఎర్ర చందనం కలపను స్వాధీనం చేసుకున్నారు.
మాల్స్ యాజమాన్యాలు ఇప్పటివరకు చేసిన ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాగ్ షీట్స్, ఆడిటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. సంస్థ ఫైనాన్స్ మేనేజర్లను అధికారులు విచారిస్తున్నారు. కాగా ఈ తనిఖీల నేపథ్యంలో షాపింగ్ మాల్స్ లో వినియోగదారులను అనుమతించడం లేదు.