• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రజలకు నారా లోకేష్ బహిరంగ లేఖ

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 27వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేసారు. అంతకుముందు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు. మామయ్య బాలకృష్ణ దగ్గరుండి కారెక్కించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు. పాదయాత్రకు ఇంటినుండి బయలుదేరిన అనంతరం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. విభ‌జ‌న నేపథ్యంలో లోట...

January 25, 2023 / 05:22 PM IST

హైదరాబాద్ వీడిన నారా లోకేశ్.. మళ్లీ 400 రోజుల తర్వాత

సుదీర్ఘ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సిద్ధమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాత మార్చేందుకు ‘యువగళం’ పేరిట లోకేశ్ 400 రోజులు 4000 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నాడు. ఈనెల 27వ తేదీన కుప్పంలో యాత్ర ప్రారంభించేందుకు లోకేశ్ బుధవారం హైదరాబాద్ ను వీడారు. మళ్లీ 400 రోజుల తర్వాత హైదరాబాద్ లోకి అడుగుపెట్టనున్నాడు. అందుకే కుటుంబసభ్యులు, బంధుమిత్రులు లోకేశ్ కు ఘనంగా వీడ్కోలు పల...

January 25, 2023 / 04:37 PM IST

పవన్ వారాహి వాహనాన్ని పంది అంటూ ట్వీట్ చేసిన వర్మ

తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడంలో వర్మను మించిన వారు లేరు. వివాదాస్పద కామెంట్స్ చేయడంలో.. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉంటారు. తాజాగా పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్ని పందుల వాహనం అంటూ ట్వీట్ చేసి మరోసారి ట్వీట్ హీట్ పెంచాడు.  వివాదంలోకి స్వామి వివేకానందని కూడా లాగారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. కాషాయం లుంగీ, కండువా కప్పుకున్న పవ...

January 25, 2023 / 03:15 PM IST

ఎంపీ అవినాష్‌రెడ్డికి షాక్.. విచారణకు రావాల్సిందే: సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. అవినాష్‌రెడ్డికి మూడు రోజుల కిందట మొదటిసారి సీబీఐ నోటీసులు అందజేసింది. మంగళవారం (24వ తేదీ) విచారణకు రావాలని...

January 25, 2023 / 02:39 PM IST

తెలుగు రాష్ట్రాలకు రెండు చొప్పున ప్రెసిడెంట్ పోలీసు మెడల్

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ 93 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీస్‌ మెడల్ తో పాటు 668 మందికి పోలీస్‌ మెడల్ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలకు ఎంపికయ్యారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి 13 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ పతకం, ఇద్దరికి రాష్ట్రప...

January 25, 2023 / 02:22 PM IST

జగన్ ను తిట్టడానికే లోకేష్ పాదయాత్ర: మంత్రి రోజా

జగన్ ను తిట్టడానికే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని ఏపీ మంత్రి రోజా అన్నారు. బుధవారం తిరుపతిలోని వెరిటాస్ సైనిక్ స్కూల్ మూడవ వార్షికోత్సవం లో మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోకేష్ చేస్తోంది యువగళం కాదని, టిడిపికి సర్వమంగళం అంటూ ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ పడిపోతూ వస్తోందన్నారు. ఏపీ సీఎం జగన్ ను తిట్టడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. టిడిపి ...

January 25, 2023 / 01:29 PM IST

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఆదోని యువతి మృతి

అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. వేగంగా వచ్చిన పోలీస్ వాహనం ఢీ కొట్టడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు స్పందించి అంబులెన్స్ లో యువతిని హాస్పిటల్ కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవిగా గుర్తించారు. ఈమేరకు ప్రమాదం విషయాన్ని జాహ్నవి కుటుంబ సభ్యులకు అధికారుల...

January 25, 2023 / 01:43 PM IST

అలా చేస్తే జగన్ కు మంచి పేరు: రఘురామ

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారంలో బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా బహిరంగంగా తాను ఫిర్యాదు చేస్తున్నానని లోక్ సభ సభ్యులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ అంశంపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారుల్లో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించేవారు ఎవరు ఉన్నారు, అలాగే బలవంతపు వసూళ్లకు సంబంధించి ఎవరు ఉన్నారు అనే అంశాలపై ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామని చెప్పార...

January 25, 2023 / 11:32 AM IST

బాబుతో వెళ్తే పవన్ కు నష్టం: టిడిపిపై లక్ష్మీపార్వతి ఫైర్

లక్ష్మి పార్వతి మరోసారి తెలుగుదేశం నేతలపై మండిపడ్డారు. వార్డు మెంబర్ గా గెలవలేని వ్యక్తి ఇప్పుడు పాదయాత్రకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. ఫైబర్ నెట్ స్కామ్ లో దోపిడీకి పాల్పడ్డ వాడు నీతిమంతుడిగా ప్రజల ముందుకు వస్తున్నాడని విమర్శించారు. కేంద్రం సీరియస్ గా దృష్టి సారిస్తే యువ నాయకుడికి జైలు ఖాయం అన్నారు. న్యాయ వ్యవస్థపై ఎదురు దాడి చేసే తప్పుడు సాంస్కృతికి ప్రతిపక్షం తెర తీసిందన్నారు. రూ.100 చీర, ...

January 25, 2023 / 01:04 PM IST

Varahi : ఇంద్రకీలాద్రిపై వారాహికి బుధవారం పూజలు.. ప్రకటించిన జనసేనాని

Varahi : జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం వారాహికి బుధవారం అంటే జనవరి 25న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. బుధవారం ఉదయం 8 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వారాహి పూజలో భాగంగా ముందు ఆయన కనక దుర్గమ్మను దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారి సన్నిదానంలో వారాహికి శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు. ఇవాళ జగిత్యాల జిల్లాలోని క...

January 24, 2023 / 09:43 PM IST

వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు గుండెపోటు

పోలవరం వైసీసీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు రాజమండ్రి సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత స్టంట్ వేశారు. ఐసీయూ అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భార్య రాజ్యలక్ష్మి చెప్పారు. రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్...

January 24, 2023 / 09:25 PM IST

టీటీడీ లడ్డూ కౌంటరులో రూ.2 లక్షలు చోరీ

తిరుమల లడ్డూ కౌంటర్‌లో చోరీ జరిగింది. కార్పొరేషన్ ఉద్యోగి నుంచి రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా ఫుటేజి ద్వారా అనుమానితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూ కాంప్లెక్సులో రాజా కిషోర్ కౌంటర్ బాయ్‌గా చేరాడు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా నెలరోజుల క్రితం డ్యూడీలో జాయిన్ అయ్యాడు. సోమవారం రాత్రి 36వ కౌంటరులో వర్...

January 24, 2023 / 07:41 PM IST

ఎన్నికలే లక్ష్యం.. పాదయాత్రల పర్వం

అధికారం మారాలంటే నేతలు కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఉచిత పథకాలు, హామీలు ఇవ్వడంతోపాటు జనంతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు, జగన్ కూడా పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర సీజన్ నడుస్తోంది. ఏపీలో వారాహి వాహనంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, యువగళం పేరుతో నారా లోకేశ్,...

January 24, 2023 / 06:34 PM IST

కొండగట్టులో 2024 ఎన్నికల పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ

జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. తన ఏపీ యాత్ర కోసం ఉపయోగించే ఎన్నికల రథం వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పారు. ఆయన వచ్చే ఎన్నికల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. మూడు ఆప్షన్లలో ఒక ఆప్షన్ గా బీజ...

January 24, 2023 / 05:11 PM IST

పోటీ చేయను, వారికి టికెట్ ఇస్తే సహకరించం: రాయపాటి

వచ్చే ఎన్నికలలో నేను మళ్లీ పోటీ చేయకపోవచ్చునని మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. నరసరావుపేట ఎంపీ సీటు పైన కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సీటును కడప వాళ్లకు ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని షాకింగ్ కామెంట్స్ చేసారు. తమ వర్గం సహకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గుంటూరు అమరావతి రోడ్డులో నిర్వహించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ...

January 24, 2023 / 03:14 PM IST