తిరుమల(Tirumala)లో 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. తిరుమల(Tirumala) ఓల్డ్ బార్బర్ క్వార్టర్స్ లో సెబ్ అధికారులు 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కేసీఆర్ శివుడికే శఠగోపం పెట్టిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వేములవాడ రాజన్న ఆలయానికి వస్తున్న లక్షల మంది భక్తలకు కనీస సౌకర్యాలు లేవని నిలదీశారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి 100 కోట్ల రూపాయలు ఇస్తానన్న మాటను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు.
undavalli arun:చంద్రబాబును (chandrababu) అనపర్తిలో పోలీసులు (police) అడ్డుకోవడం కాంట్రవర్సీకి దారితీసింది. జగన్ (jagan) ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఆ జాబితాలో సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ (arun kumar) చేరారు. ఆయన పాజిటివ్గానే చెప్పారు. నిన్నటి ఘటన వైసీపీకి మైనస్ అవుతుందని చెప్పారు.
Chandhra Babu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబుపై బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. చంద్రబాబుతో సహా 8 మంది నాయకులు, వెయ్యి మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. డీఎస్పీ భక్తవత్సలం వీరిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమాలోని వేర్ ఇస్ ది పార్టీ పాటకు స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అదిరిపోయే స్టెప్పులు వేశారు. తన దైన స్టైల్లో స్టెప్పులు వేసిన ఈ వీడియోను సింధు తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా..ఇప్పటికే 3 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి.
kotamreddy sridhar reddy:ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై (sajjala ramakrishna reddy) నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (kotamreddy sridhar reddy) ఫైరయ్యారు. తన అనుచరులను అక్రమంగా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు (case) పెట్టినా భయపడేదే లేదని చెప్పారు.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో మహాశివరాత్రి పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ద్విచక్రవాహనాలపైకి ఏపీఎస్ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సజ్జల డైరెక్షన్ లోనే పోలీసులు అరాచకం సృష్టించారని తెలిపారు. పోలీసులు కావాలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్త ప్రకాశ్ నాయుడి గుండెలపై తీవ్రంగా దాడి చేశారని, అతడి పరిస్థితి విషమంగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళంలో (Srikakulam) అకాల వర్షం (rain) దంచికొట్టింది.ఉదయం నుంచి.. ఒక్కసారిగా వాతావరణం ( weather) మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా మబ్బులు అలుముకున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తారు వర్షం పడింది.
Chandhra Babu Naidu : ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు పలు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి ఇదేం ఖర్మరా బాబూ పేరిట ఆయన ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలోని నెల్లూరు, (Nellore) సంగం బ్యారేజీలకు ప్రతిష్టాత్మక సీబీఐపీ (CBIP) అవార్డుకు ఎంపికయ్యాయి.పెన్నా డెల్టా (Penna Delta) ఆధునికీకరణలో భాగంగా నెల్లురు (0.4 టీఎంసీలు), సంగం బ్యారేజ్ (0.45 టీఎంసీలు)లను వైసీపీ (YCP) ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది.
రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం రాత్రి 10 గంటల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో గుండెపోటుకు గురయ్యారు.
దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలలో ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాశీ విశ్వనాథ్, సోమ్ నాథ్, కాళేశ్వరం, వేములవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి మహాప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజున బిల్వార్చకం, రుద్రాభిషేకాలు భక్తులు చేశారు.
ఏపీ సీఎం జగన్ (CM Jagan) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన కేబినెట్లో (Cabinet) పని చేస్తున్న ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని సమాచారం. వారి స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది.