ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా రోజుల తర్వాత రాజ్ భవన్ కు చంద్రబాబు వచ్చారు. ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తేనీటి విందుకు గైర్హాజరైన విషయం తెలిసిందే.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదయింది. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ కేసు కొట్టేయాలన్న వాదనకు హైకోర్టు నో చెప్పింది.
తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో టెక్నాలజీతో దొరికిపోతానని ముఖ్యమంత్రి (chief minister of andhra pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) అసలు ఊహించి ఉండరని మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు.
విజయవాడ (Vijayawada) మాజీ మేయర్ తాడి శకుంతల (tadi shakuntala) గురువారం భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శకుంతల విజయవాడ మొగల్రాజపురానికి చెందిన వారు. 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్ గా పని చేశారు.
ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రం తిరుమల(Tirumala). అటువంటి తిరుమల తిరుపతి(Tirupathi) నగరంలో ఉంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన తిరుపతి(Tirupathi) నేడు పుట్టినరోజు(Birthday) జరుపుకుంటోంది. దాదాపు 9 శతాబ్దాల వయసున్న ఈ టెంపుల్ సిటీ(Temple city) తన బర్త్ డే సందర్భంగా వేడుకలు జరుపుకుంటోంది.
raghuveera grand daughter:మనమలు, మనమరాళ్లతో ఆ సరదాయే వేరు.. ఇందుకు సెలబ్రిటీలు, పొలిటిషీయన్స్ అతీతులు ఏం కారు.కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి (raghuveera reddy) తన మనమరాలితో కలిసి ఎంజాయ్ చేశారు. తన స్వగ్రామం నీలకంఠాపురంలో (neelakantapuram) జలాశయంలో మనమరాలితో కలిసి సరదాగా గడిపారు. ఆ వీడియోను (video) ట్వీట్ చేశారు.
pattabi:గన్నవరం ఇన్సిడెంట్కు సంబంధించి టీడీపీ నేత పట్టాభిరామ్ (pattabi) సహా 10 మందిని రాజమండ్రి (rajahmandry) సెంట్రల్ జైలుకు (central jail) తరలించారు. పట్టాభి అండ్ కోపై పోలీసులు 3 కేసులు (3 cases) పోలీసులు (police) ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.
kanna joined tdp:సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ (kanna laxmi narayana) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (chandrababu) సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతోపాటు అనుచరులు కూడా టీడీపీ (tdp) తీర్థం పుచ్చుకున్నారు.
పత్రిక, టీవీ వ్యవహారాలు దగ్గరుండి విజయ సాయిరెడ్డి చూసుకున్నారు. వైఎస్సార్ మరణం జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ పార్టీ పెట్టాడు. అప్పటి నుంచి పార్టీలో కీలక నాయకుడిగా విజయ సాయిరెడ్డి మారాడు. అప్పటి వరకు తెర వెనుక ఉన్న ఆయన అనంతరం తెర ముందుకు వచ్చాడు.
ఓ సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు తట్టుకోలేక పీజీ మెడికల్ విద్యార్థిని సూసైడ్ అటెమ్ట్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. ఆ క్రమంలో ఆమె పరిస్థితి తీవ్రంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు వేధింపుల అంశంపై కాలేజ్ ప్రిన్సిపల్ కు చెప్పినా పట్టించుకోలేదని..అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తండ్రి డిమాండ్ చేస్తున్నారు.
జగన్ (YS Jagan) ప్రభుత్వం తన పాదయాత్రను (Padayatra) అడ్డుకోవడంపై దృష్టి సారించడానికి బదులు, ప్రజా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) బుధవారం అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ రూ.1000 కోట్లు ఆఫర్ చేశారనే ఆరోపణలను ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ అధినేత తోట చంద్రశేఖర్ ఖండించారు. పవన్ కళ్యాన్ కు (Pawan Kalyan) తమ పార్టీ అధినేత (KCR) 1000 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని, అసలు అలా చెబుతున్న వారి దిగజారుడుతనానికి ఇది అద్దం పడుతుందన్నారు.
Rayapati Sambasivarao:ఏపీ సీఎం జగన్పై (jagan) సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు (Rayapati Sambasivarao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం టీడీపీ నేత బాలకోటిరెడ్డి (Balakotireddy) కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని రాయపాటి విమర్శించారు. శాంతిభద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు.