పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(prabhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తన ఫ్యామిలీకి సినీ క్రేజ్ తో పాటు పొలిటికల్ బ్యాగ్రౌండ్ కూడా ఉంది. గతంలో కృష్ణంరాజు ఎంపీగా పనిచేశారు. అయితే ప్రస్తుతం అతని మరణంతో రాజు భార్య శ్యామలా దేవి(shyamala devi) త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు వీసా లేదా? అయినా కూడా నో ప్రొబ్లాం. వీసా లేకున్నా కూడా భారతీయులు(indians) పలు దేశాలను సందర్శించవచ్చు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
నేడు(జూన్ 18న) వరల్డ్ ఫాదర్స్ డే. ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ మూడో ఆదివారం రోజున జరుపుకుంటారు. అయితే ఈసారి కూడా మన ఫాదర్ కు విషెస్ తెలియజేసి సంతోషంగా గడిపేద్దాం.
పదో తరగతి విద్యార్థి అమర్ నాథ్ హత్యలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టంచేశారు. మృతుడు, నిందితుడికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని చెప్పారు.
ఏపీలో విజయవాడ డివిజన్లో(vijayawada division) ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు గమనిక. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం..నలుగురు మృతి గూడ్స్ ఆటో కారు ఢీ, నలుగురు మృతి ఆలమూరు మండలం మడికిలో ఘటన 9 మందికి తీవ్రగాయాలు ఆస్పత్రికి తరలింపు మరింత సమాచారం తెలియాల్సి ఉంది
ఏలూరును రెండు మండలాలుగా ఏపీ సర్కార్ విభజించింది. ఏలూరు అర్భన్, ఏలూరు రూరల్ మండలాలుగా రెవెన్యూ గ్రామాలు కొనసాగనున్నాయి. ఇందులో రూరల్ పరిధిలోకి 13, అర్భన్ లో 8 కొనసాగనున్నాయి.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy) ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) వ్యాఖ్యలు చేశారు. ప్రజలను భయపెట్టి ఎక్కువకాలం అధికారంలో కొనసాగలేరని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ కు జగన్ బ్రదర్ లాంటి వారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పులివెందులలో జగన్ ప్రజలను భయపెట్టి గెలిస్తున్నారని ఎద్దేవా చేశారు. కుప్పంలో ప్రజలు చంద్ర...