హీరోయిన్ అయ్యే లక్షణాలు మీ కూతురిలో ఉన్నాయని చెప్పాడు. అయితే శరీరంలో కొన్ని మార్పులు జరగాలని.. బొద్దుగా తయారుకావాలని చెప్పాడు. దీంతో ఆ తల్లిలో అనూహ్య మార్పులు వచ్చాయి. అతడి మాటలు నమ్మి శరీరంలో అవయవాల ఎదుగుదల కోసం ప్రమాదకరమైన ఇంజెక్షన్లు కుమార్తెకు ఇవ్వడం ప్రారంభించింది.
రైలు ప్రమాదంలో ఏకంగా 400 మంది తెలుగు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా వారి ఆచూకీ ఇంతవరకు లభించకపోవడంతో ఏపీలో ఆందోళన రేకెతుత్తోంది. వారి పరిస్థితి ఏమిటో..? క్షేమంగా ఉన్నారా లేదా లేదా అని వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Anantapur: అనంతపురంలో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. ఆడపిల్ల పెళ్లికి ఖర్చు చేయాల్సిన సొత్తును ఓ దొంగ మండపం నుంచే ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన అనంతపురం నగర శివారులోని నీలం రాజశేఖరరెడ్డి కల్యాణ మండపంలో గురువారం చోటుచేసుకుంది. నాల్గవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సామాన్యులకు శుభవార్త. దేశంలో త్వరలో వంటనూనెల(cooking oils) ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు వంటనూనె పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం(central government) సూచించింది. అంతర్జాతీయంగా వంటనూనె ధరలు తగ్గిన నేపథ్యంలో వంటనూనె ధర లీటరుకు రూ.8 నుంచి రూ.12 తగ్గనున్నట్లు సమాచారం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఖరారు అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. వారాహి యాత్ర కాదు.. చంద్రబాబు యాత్ర అని పేరు పెట్టుకోవాలని సూచించారు.
వేసవి(Summer)లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 7గంటల నుంచే సుర్రుమంటున్నాడు. 9దాటితే బయట అడుగు వేస్తే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు.
కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు. దీంతో కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం గుర్రుగా ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా మాత్రం శివరాంను వెనకేసుకొని వస్తోంది.
తాను చదువుతున్న కళాశాలలోనే ఓ యువతిని ప్రేమించాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ యువకుడు కొన్నాళ్లుగా మనో వేదనతో ఉన్నాడు. ఈ సమయంలో ‘నేను ఇక కనిపించను’ అని తల్లిదండ్రులకు (Parents) చెప్పి వెళ్లిపోయాడు.
విన్యాసానికి పోయి ఉన్న పళ్లు రాళ్లగొట్టుకున్నట్టు ఆయన పరిస్థితి తయారైంది. తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అదేదో ఘనత సాధించినట్లు.. ప్రజలకు ఏదో మేలు జరిగినట్లు కడప జిల్లా ప్రొద్దుటూరులో గురువారం సంబరాలు నిర్వహించారు.
ఏపీ, తెలంగాణల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవడంతో సర్వే జరగనుంది . ఆరు నెలల్లోపు సర్వే పూర్తిచేయాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.
మోహన్ బాబు తిరుమల శ్రీవారి(Tirumala Srivaru)ని దర్శించుకున్నారు. తిరుమలలో ఏర్పాట్లు బావున్నాయని, మంచి వాతావరణం ఉందని తెలిపారు. తాము తీసే వంద కోట్ల సినిమా గురించి త్వరలోనే మంచు విష్ణు పూర్తి వివరాలు తెలియజేస్తాడన్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొత్తుల కోసం ఎంతకైనా దిగజారుతాడన్నారు. చంద్రబాబుకు ఒర్జినాల్టీ లేదని, పర్సనాల్టీ లేదని, క్యారెక్టర్ లేదని విమర్శించారు.