తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Chief Minister of Telangana K Chandrasekhar Rao) తనకు వెయ్యి కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బ గట్టిగా పడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena chief Pawan Kalyan) హెచ్చరించారు.
రాజధాని అంశంపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నా సీఎం జగన్ మొండిగా.. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. కోర్టులను పట్టించుకోకుండా మూడు రాజధానులను అమలు చేయాలని భావిస్తున్నాడు. భవిష్యత్ లో న్యాయ వివాదాలు తలెత్తుతాయనే విషయం మరిచి జగన్ వ్యవహరిస్తున్నాడు. భవిష్యత్ లో జరిగే పరిణామాలకు జగన్ బాధ్యుడిగా నిలవాల్సి వస్తుంది.
పోర్ట్ బ్లెయిర్ విజయం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తున్నది. త్వరలో రాబోతున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో (Assembly Elections) టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని తెలుస్తున్నది. గతంలో మిత్రులుగా కొనసాగిన వీరిద్దరూ అరాచక పాలన సాగిస్తున్న జగన్ (YS Jagan) ఓడించేందుకు వీరిద్దరూ జత కట్టడం చారిత్రక అవసరంగా అందరూ గుర్తిస్తున్నారు.
జనసేన (Janasena) ప్రారంభించేటప్పుడు ప్రతిపాదించిన 7 సిద్దాంతాల సాధన కోసం కృషి చేస్తున్నట్లు పవన్ (Pavan) తెలిపారు.రాజకీయ అవినీతి పై తిరుగులేని పోరాటం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కులాలను కలపాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు. కాపు కులంలో(Kapu caste) పుట్టినా అన్ని కులాలకు అండ ఉండాలన్నదే తన ధ్యేయమని పవన్ తెలిపారు. అలాంటిది నేను కూలాన్ని అమ్మేస్తానని అంటుంటే బాధేస్తుందని ఉత్పత్తి కులాల నుంచే నిజమ...
ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Celluboyina Venugopalakrishna) వెల్లడించారు.కేబినెట్ భేటీలో 45 అంశాలపై చర్చించగా, 15 అంశాలకు ఆమోదం లభించింది. అసెంబ్లీలో(assembly) ప్రవేశపెట్టే 20 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇండస్ట్రియల్ పాలసీ (Industrial P...
కర్నూలు జిల్లా(Kurnool)లో దారుణం జరిగింది.పెళ్లైన రెండు వారాలకే కట్టుకున్న భార్య, అత్త, మామల పై అల్లుడు (Son-in-law) విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. నవ వధువు కాళ్ల పారాణి సైతం ఇంకా ఆరలేదు. ఇంతలో కుటుంబ కలహాలు వచ్చాయి. పట్టుమని 14రోజులు గడవకముందే ఏకంగా భార్యను అడ్డువచ్చిన అత్తను కత్తితో నరికి చంపేశాడు(killed). కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామపైనా దాడికి తెగబడ్డాడు.
Assembly Meetings : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశా్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి సొంత పార్టీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో.. ఆనం రామనారాయణ రెడ్డి.. టీడీపీ సభ్యుల వైపు కూర్చున్నారు.
cabinet expansion:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి (assembly) మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయి. ఆ లోపు మరోసారి మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) చేయాలని సీఎం జగన్ (cm jagan) అనుకుంటున్నారు. మంత్రుల (ministers) పనితీరు ఆధారంగా.. మార్పులు తప్పవని స్పష్టంచేశారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, చేసిన పనులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని సూచించారు.
perni nani satires to payyavula keshav:టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (payyavula keshav), వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని (perni nani) మధ్య ఈ రోజు అసెంబ్లీ లాబీలో ఆసక్తికర డిస్కషన్ జరిగింది. వచ్చే ఎన్నికల్లో మీరే మళ్లీ గెలవాలని పేర్ని నాని (perni nani) పలకరింపు స్టార్ట్ చేశారు. నాని అలా అనడంలో మరో అర్థం కూడా ఉంది. ఉరవకొండలో ఏ పార్టీ విజయం సాధిస్తే.. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట...
H3N2 Virus:కరోనా వైరస్ తర్వాత ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) కూడా అదేవిధంగా భయపెడుతుంది. ఈ వైరస్ లక్షణాలు (sympotms) కూడా సేమ్ ఉండటం.. వేసవిలోనే వెలుగులోకి రావడంతో భయాందోళనకు కారణమవుతోంది. మరణాలు కూడా సంభవించడంతో అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ (icmr) తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని జగన్ ట్వీట్ చేయడంపై అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ను 'ఒక చెరువులో ప్రాంతీయ భావాలు కలిగిన కప్ప' అని విమర్శించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలోనే ఈ వ్యవస్థ కూలడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. జగన్ పాలనలో ఏదీ సక్రమంగా పని చేయదని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. చేతగాని సీఎం ఉంటే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Perni Nani : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. నేడు పవన్.. మచిలీపట్నం వేధికగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహించాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... పవన్ పై పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. పవన్... ఇప్పటంలో మాట్లాడినట్లే... మచిలీపట్నంలో మాట్లాడతారంటూ ఎద్దేవా చేశారు.
సుదీర్ఘ సమయం పాటు విచారణ చేసే అవకాశం ఉంది. కాగా ఈ విచారణ.. గతంలో చేసిన విచారణ అంశాలను సీబీఐ బేరీజు వేసుకోనుంది. అనంతరం అవసరమైతే మరోసారి అవినాశ్ రెడ్డిని హాజరు కావాలని నోటీసులు అందించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు (andhra pradesh budget session 2023) మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ (Governor) ఎక్కడ కూడా రాష్ట్ర రాజధానికి (Andhra Pradesh Capital) సంబంధించి మూడు రాజధానులను (Andhra Pradesh three capitals) ఎక్కడా ప్రస్తావించలేదు.