పరీక్ష పత్రాలు పకడ్బందీ చర్యలతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రాలు బయటకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఎలాంటి వదంతులు నమ్మకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు.
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).. 37 ఏళ్ళ తరువాత డిగ్రీ అందుకున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వరుస ట్వీట్ లు చేశాడు. విజయవాడ (Vijayawada)లోని వి ఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో RGV బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదినాడు. ఇక బిటెక్ పాస్ అయిన దగ్గర నుంచి వర్మ తన డిగ్రీ తీసుకోలేదు. తాజాగా విజయవాడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) అకాడమిక్ ఎగ్జిబిషన్ కి గెస్ట్ గా వె...
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు,(KR Suryanarayana) ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు (High Court) ఆదేశించింది. ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఇటీవల చర్చలు జరిపిన మంత్రివర్గ ఉప సంఘం.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్న...
MLC votes:మరికొన్ని గంటల్లో తెలంగాణ ఉపాధ్యాయ (telangana teachers), ఆంధ్రప్రదేశ్లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు (7 mlc seats) కౌంటింగ్ ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
mlc election counting:మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (teacher mlc) ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు (గురువారం) ఉదయం 8 గంటలకు జరగనుంది. ఏపీలో కూడా 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (MLA KotamReddy Sridhar Reddy)పై సస్పెన్షన్ వేటు పడింది. కోటంరెడ్డితో పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) కూడా సస్పెండ్ అయ్యారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారంటూ ఆయనపై సెషన్ మొత్తం వేటు వేశారు. ఈ మేరకు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) తీర్మానం ప్రవేశపెట్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శల వర్షం కురిపించారు. మంగళవారం మచిలీపట్నం వేదికగా.. పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనసేన ఆవివార్భావ వేదికను ఉద్దేశించిన కొడాలి నాని సంచలన ట్వీట్ చేశారు. ఆ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Ap development scam:ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్లో (Ap development scam) రూ.70 కోట్లు (70 crores) దారి మళ్లాయిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. నిధులను స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్.. అక్కడి నుంచి పలు షెల్ కంపెనీలకు తరలించారని వివరించింది.
Minister amarnath fires on pawan kalyan:జనసేన అధినేత పవన్ కల్యాణ్పై (pawan kalyan) మంత్రి గుడివాడ అమర్ నాథ్ ( amarnath) ఫైరయ్యారు. చంద్రబాబు (chandrababu naidu) అజెండాను పవన్ (pawan) అమలు చేస్తారని విమర్శించారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఏ ఉపయోగం లేకుండా ఉన్న పార్టీ జనసేన పార్టీ ఒక్కటేనని అమర్ నాథ్ ( amarnath) విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. 12 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్(suspend) చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitaram) తెలిపారు. పయ్యావుల కేశ్, నిమ్మల రామానాయుడు(Ramanaidu), ఈ సెషన్ మొత్తం స్పీకర్ సస్పెండ్ చేశారు.దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. వెల్ లోకి వచ్చి ఆందోళన చేశారు. ఎమ్మెల్యేలను సభ నుంచ...
Lokesh On Jagan : వైఎస్ వివేకా హత్య జరిగి నేటికి నాలుగేళ్లు అవుతోంది. అయితే... ఇప్పటి వరకు హత్య చేసింది ఎవరూ అన్నది మాత్రం పట్టుకోలేకపోయారు. కాగా... దీనిపై నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై మండిపడ్డారు.
Perni Nani : పవన్ మచిలీపట్నంలో నిర్వహించిన ఆవిర్భావ సభ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ ఇప్పుడిప్పుడే తన ముసుగు తీస్తున్నాడని పేర్ని నాని పేర్కొన్నారు. బుధవారం పేర్ని నాని అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. పవన్ కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఒక్క పనిని కూడా చేయలేకపోయారని, చివరకు ఆయన సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Murder Case) నిజమైన నిందితులను కూడా శిక్షించలేకపోయాడని మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుల...