ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది. పార్టీలో చేరే నేతలు కూడా పెరుగుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా… ఈ పార్టీ ప్రభావం ఏపీలో ఎంత ఉంటుంది అనే విషయంపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఏ మాత్రం ఉండదని కొడాలి నాని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని విడగొట్టడంలో గానీ, రాష్ట్రానికి నష్టం కలిగించడంలో గానీ కేసీఆర్ పాత్ర ఉందని రాష్ట్ర ప్రజలు నమ్ముత...
తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్లుగానే, ఆంధ్రప్రదేశ్లో పోలవరం పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి, గంగుల కమలాకర్ తదితరులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆం...
బీఆర్ఎస్( భారత రాష్ట్ర సమితి) ఏపీలోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు ఏపీలోని నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. వారిలో.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఉన్నారు. నేటి సాయంత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర...
కేసీఆర్ ఏపీలో పవన్ కళ్యాణ్కు గండి కొడతారా? ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన భారత రాష్ట్ర సమితి(BRS) జాతీయ పార్టీగా మారడంతో ఇతర రాష్ట్రాలలో పార్టీ పటిష్టత, కార్యకలాపాలు, పోటీ తదితర అంశాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలుత సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వేగంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పార్టీ అనుబంధ వ...
యమరథంతో బాబు, డీజీపీ కట్టడి చేయాలి: కొడాలి నాని, బీఆర్ఎస్పై ఏమన్నారంటే గుంటూరులో టీడీపీ సభ ప్రమాదంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు ప్రచార యావ కారణంగా నిన్న కందుకూరులో 8 మంది, ఇప్పుడు గుంటూరులో ముగ్గురు.. మొత్తం పదకొండు మంది చనిపోయారని మంత్రులు కొడాలి నాని సోమవారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు యమరథంతో ప్రజలను చంపేస్తున్నాడన్నారు. ఆయన పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారన...
చంద్రబాబు సభ: ఎన్నారై ఉయ్యూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారా? టీడీపీ సభలో వారంలోపే మరో దుర్ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు సదాశివనగర్లోని వికాస్ హాస్టల్ గ్రౌండ్స్లో ఆదివారం నిర్వహించిన చీరల పంపిణీ, చంద్రన్న సంక్రాంతి కిట్ అందజేతలో తొక్కిసలాట చోటు చేసుకొని, ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. అంతకుముందు కందుకూరులో చంద్రబాబు సభలో ఎనిమిది మంది చనిపోయారు. ఈ దార...
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఉద్యోగులు… విధులకు ఆలస్యంగా రావడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. ఇకపై ఉద్యోగులు విధులకు పదినిమిషాలు ఆలస్యమైనా వేతనాల్లో కోతలు విధించాలని నిర్ణయించింది. కార్యాలయాలకు ఖచ్చితమైన సమయానికి హాజరుకావాలని, పదినిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే జీతాల్లో కోతలు విధిస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది...
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ పై వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి మోహనరంగా చనిపోయినప్పుడు దేవినేని నెహ్రూ .. దగ్గరే వున్నారని బొండా ఉమా పేర్కొన్నారు. రంగా హత్య జరిగినప్పుడు నెహ్రూ దొడ్డిలోనే కొడాలి నాని వున్నారని ఆరోపించారు. రంగా వర్ధంతిని ఏ సామాజికవర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి నాని ఎవరంటూ ప్రశ్నించారు బొండా ఉమా. దీనికి దేవినేని నెహ్రూ తనయుడ...
ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం జగన్…. నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన… మాజీ సీఎం జగన్, పవన్ లపై విమర్శల వర్షం కురిపించారు. కుందుకూరు ఘటనపై కూడా ఆయన స్పందించారు. కొందరు ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం.. ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు..ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే ఆ భార్యతో అన్నట్లు వీరి స్టైల్...
సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. వారంలో ఇది రెండో లేఖ కావడం గమనార్హం. ఈ లేఖలో ఆయన దళితుల పదవులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. దళితులు ఎవరి ప్రమేయం లేకుండా వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానం గురించి ఆలోచన చేయాలని కోరారు.. కొన్ని పదవులలోనైనా దళితులకు పూర్తి స్వేచ్ఛ ఇప్పించాలని ముద్రగడ కోరారు. దళిత నాయకులతో సమావేశం పెట్టి వారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలని సీఎంకు ముద్రగడ...
ఇటీవల జనసేన పార్టీ నేత అని చెప్పుకుంటూ తిరుగుతున్న రఘవరావు ఓ బాలికను వేధించిన సంగతి తెలిసిందే. ప్రేమ, పెళ్లి అంటూ ఇబ్బంది కూడా పెట్టాడు. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. అయితే… అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని జనసేన క్లారిటీ ఇచ్చింది. కాగా… ఈ విషయంపై తాజాగా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ‘మహిళల పట్ల తప్పుగా, అసభ్యంగా లైంగింక వేధింపులకు గురిచేసేవాళ్ళని జనసేన పార్టీ ఎప్పుడూ క్షమ...
టీడీపీ అధినేత చంద్రబాబు పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కందుకూరు లో చంద్రబాబు నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా… ఈ విషయంపై కేఏ పాల్ స్పందించారు. ఈ దుర్ఘటన పై కేఏ పాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన సభ రోడ్డు మీదకు రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. అంతేకాదు, చంద్ర...
జనసేన పార్టీకి చెందిన ఓ వ్యక్తి బాలికను వేధించాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా… అతను తమ పార్టీకి చెందిన వాడు కాదని.. అతను వైసీపీ నేత అంటూ.. ఆపార్టీ ప్రకటించడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… మైనర్ బాలిక తనని ప్రేమించాలంటూ జనసేన నేతగా చెప్పుకుంటున్న రాఘవరావు వేధింపులకు గురి చేశాడు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా దిగినట్లు తెలుస్తోంది. తన మనవరాలి వయసున్న ఓ బాలిక...
నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై మంత్రి రోజా స్పందించారు. ఈ ఘటన తనను ఎంతగానో బాధపెట్టిందని ఆయన అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగానే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె మండిపడ్డారు. చిన్న ఇరుకైన సందులో సభ పెట్టడం వల్లే…ఈ ప్రమాదం జరిగిందని ఆమె అన్నారు. ఇరుకైన సందులో పెట్టి.. ఎక్కువ మంది జనం వచ్చినట్లు నమ్మించే ప్రయత్నం చేశారని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనను కోర్టు సుమోటోగా తీసుకోవాలని ఆ...
నెల్లూరు జిల్లా కుందుకూరు లో నిర్వహించిన చంద్రబాబు సభ విషాదం నింపింది. సభ సమయంలో తొక్కిసలాట జరిగి.. దాదాపు 8మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా… ఈ ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ వల్లే… వారంతా ప్రాణాలు కోల్పోయారని కొడాలి నాని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వ...