• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కేసీఆర్ బిఆర్ఎస్ పై ఏపీ మంత్రి బొత్స రియాక్షన్ ఇదే…!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి అంకురార్పణ చేశారు. ఆయన పార్టీ పెట్టడాన్ని కొందరు స్వాగతిస్తుంటే.. కొందరు విమర్శిస్తున్నారు. తెలంగాణనలో ప్రతిపక్ష పార్టీలన్నీ… ఈ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నవారే.. కాగా.. తాజాగా… ఈ పార్టీ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పందించారు. టిఆర్ఎస్, బిఆర్ఎస్ పార్టీకి మార్చుకోవటం వాళ్ల ఇష్టం అని బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు.  ఏపీలో ఉన్న...

October 6, 2022 / 07:05 PM IST

ఏపీలో కేసీఆర్ మాస్టర్ ప్లాన్… సక్సెస్ అయ్యేనా?

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసేశారు.  టీఆర్ఎస్ గా తెలంగాణ కే పరిమితమైన పార్టీని… బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చేశారు. పార్టీ పేరు అయితే మార్చారు.. కానీ.. ఆ తర్వాత ఏంటి అనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. జాతీయ పార్టీ అంటే… కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం అయితే సరిపోదు. కనీసం రెండు, మూడు రాష్ట్రాల్లో పోటీ చేయాలి. అక్కడ కూడా  క్యాండిడేట్స్ ని ఎంపిక చేయాల్సిన పని ఉంది. అంతేనా.. ...

October 6, 2022 / 06:51 PM IST

నా తమ్ముడు రాష్ట్రాన్ని ఏలుతాడు… అన్నయ్య చెప్పిందే జరుగుద్ది.. నాగబాబు..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. సినిమాల విషయం కాసేపు పక్కన పెట్టినా… మెగా బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ అభిమానులను మరింత ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా నేపథ్యంలో.. పవన్ గురించీ, పవన్ పార్టీ గురించి చిరంజీవి మాట్లాడిన సంగతి తెలిసిందే. తాను రాజకీయాలకు దూరం కావడానికి కారణాన్ని చెబుతూ.. తన సపోర్ట్ తన తమ్ముడికి ఎప్పుడూ ఉంటుందని తేల్చిచెప్పాడు. కాగా.. చిర...

October 6, 2022 / 04:15 PM IST

వీడియో: బన్ని ఉత్సవంలో కర్రల సాము…70 మందికిపైగా గాయాలు

ప్రతి ఏటా దసరా వస్తే చాలు..రెండు వర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు తెగ కొట్టుకుంటారు. ఈ వేడుకకు పోలీసులు కూడా అనుమతి ఇవ్వడం విశేషం. అదేంటీ అనుకుంటున్నారా..అవును మీరు విన్నది నిజమే. ఏపీ కర్నూల్ జిల్లా దేవరగట్టులో ప్రతి సంవత్సరం దసరా రోజున బన్ని ఉత్సవం పేరుతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. శ్రీమాళ మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈ ఉత్సవం జరుపుతున్నారు. ఈ ఏడాది కూడా వారి సంప్రదాయం ప్రకారం నిర్వహించిన కర్రల సా...

October 6, 2022 / 12:06 PM IST

సీఐ అంజూయాదవ్‌ను అరెస్ట్ చేయాలని..NCW ఆదేశం

ఏపీలోని శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై జాతీయ మహిళా కమిషన్(NCW) ఛైర్‌పర్సన్ రేఖా శర్మ సీరియస్ అయ్యారు. సీఐ దురుసు ప్రవర్తనతో ఆమెపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ లేఖ రాశారు. సీఐ చేతిలో గాయపడిన మహిళకు వైద్యం అందించాలని సూచించారు. మరోవైపు సీఐ అంజూ యాదవ్ తాను కావాలని దాడి చేయలేదని ఆడియో రిలీజ్ చేశారు...

October 4, 2022 / 06:53 PM IST

పవన్ కి చిరు సపోర్ట్… అందుకే రాజకీయాల్లోకి దూరమయ్యానంటూ…!

రాజకీయాలపై చిరంజీవి స్పందించారు. తాను రాజకీయాలకు దూరం కావడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా లూసిఫర్ రిమేక్ గా తెరకెక్కింది.  ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజివి.. పొలిటికల్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్ కు ఇప్పటి వరకు తాను పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదనన్నారు. భవిష్యత...

October 4, 2022 / 03:53 PM IST

స్నానం కోసం వెళ్లి ముగ్గురు మృతి

ఏపీలోని బాపట్ల సూర్యలంక బీచులో ఘోర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానం కోసం వెళ్లిన యువకుల్లో నీట మునిగి ముగ్గురు మృతి చెందగా..మరో నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరిని గజ ఇతగాళ్లు రక్షించగా..మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ యువకులందరూ విజయవాడకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ కూడా చూడండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు ప...

October 4, 2022 / 03:20 PM IST

‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం’

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో భాగంగా వెల్లడించారు. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక విజయవంతంగా పాదయాత్ర కొనసాగినట్లు చెప్పారు. ఈ పాదయాత్ర అక్టోబర్ 18న ఏపీలోకి ప్రవేశించనుంది. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో...

October 4, 2022 / 01:37 PM IST

రేపే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన..ఇక నెక్ట్స్ సీఎం కేటీఆర్, హరీశ్?

సీఎం కేసీఆర్ పాన్ ఇండియా పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. రేపు(అక్టోబర్ 5న) ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశంలో భాగంగా జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి 283 మంది ప్రతినిధులు సహా పలువురు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బీఆర్ఎస్‌గా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పార్టీ లక్ష్యాలు, ఆశయాలు, జెండాను క...

October 4, 2022 / 01:14 PM IST

తనపై తానే పొలిటికల్ పంచ్ వేసుకున్న చిరు..!

చిరంజీవి… పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమా తెరపై మకుటం లేని మహారాజులాగా వెలిగిన హీరో ఆయన. టాలీవుడ్ అంటేనే మెగాస్టార్ అన్నట్లుగా ఉండేది. కానీ…. ఒక్కసారి ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫూల్ అయ్యారు. ముఖ్యమంత్రి అవ్వాలనే లక్ష్యంతో పార్టీ పెట్టిన ఆయన.. దానిని ఎక్కువకాలం కాపాడుకోలేకపోయారు. రెండేళ్లకే… పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో చిరుపై చాలానే విమర్...

October 3, 2022 / 11:18 AM IST

థర్టీ ఇయర్స్ పృథ్వీకి కోర్టులో ఊహించని షాక్…!

వైపీపీ నేత, థర్టీ ఇయర్స్ పృథ్వీ కి విజయవాడ ఫ్యామిలీ కోర్టులో ఊహించని షాక్ ఎదురైంది. పృద్వి భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని కోర్ట్ ఆదేశించింది. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి పృద్వి తో 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీలక్ష్మి 10 జనవరి 2017లో కోర్టును ఆశ్రయిస్తూ.. భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. పెళ్లయిన తర్వాత తన [&h...

October 1, 2022 / 05:25 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య వార్.. హరీష్ రావుపై బొత్స సీరియస్…!

నిన్న, మొన్నటి వరకు ఏపీలోని అధికార పార్టీ… తెలంగాణలోని అధికార పార్టీల మధ్య స్నేహం బాగానే కొనసాగింది. అయితే… ఈ స్నేహానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా వార్ మొదలుపెడుతున్నారు. గత కొంతకాలంగా… ఏపీ టార్గెట్‌గా తెలంగాణ మంత్రి వరుసబెట్టి విమర్శలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈమధ్య హరీష్ రావు రెండు రాష్ట్రాలకు పోలిక పెడుతున్నారు. ఈ స...

September 30, 2022 / 05:50 PM IST

కృష్ణం రాజు ఆశయాలను ప్రభాస్ పూర్తి చేయాలి.. మంత్రి రోజా

కృష్ణం రాజు ఆశయాలను ప్రభాస్ పూర్తి చేయాలని మంత్రి రోజా పేర్కొన్నారు. కృష్ణం రాజు అటు సినిమాల్లోనూ… ఇటు రాజకీయాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారని.. ఆ ఘనత ఆయనకు మాత్రమే దక్కిందని రోజా పేర్కొన్నారు. కృష్ణం రాజు గురించి ఏ ఒక్కరూ తక్కువగా మాట్లాడరని గుర్తుచేసుకున్నారు. కృష్ణం రాజు మృతి కుటుంబానికి తీరని లోటని రోజా అన్నారు. చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజులతో కలిసి మంత్రి రోజా .. క...

September 29, 2022 / 05:53 PM IST

జనసేనలోకి ఆ సీనియర్ నటుడు..?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకీ ఆసక్తిగా మారుతున్నాయి. త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో…నేతలంతా సమాయత్తమౌతున్నారు.   ఏ పార్టీ లో ఉంటే.. భవిష్యత్తు ఉంటుందా అని చాలా మంది నేతలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సీనియర్ నటుడు.. జనసేలో చేరేందుకు ప్రయత్నాలు  చేస్తున్నట్లు తెలుస్తోంది. అతను ఎవరో కాదు నటుడు అలీ. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన… త్వరలోనే జనసేన లో చే...

September 29, 2022 / 05:42 PM IST

వారసులకు టికెట్ ఇవ్వనంటూ… జగన్ షాకింగ్ నిర్ణయం..!

వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా ఆయన పార్టీలో ప్రక్షాళన చేపడుతున్నారు.  తాజాగా… ఆయన నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. పనితీరులో కనీస స్థాయి కంటే వెనుకబడి ఉన్న 27 మంది గురించి సీఎం ప్రస్తావించారు. అందులో ప్రస్తుత మంత్రులతో పాటుగా, మాజీ మంత్రులు – ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే అంశంలో వారసులకు పార్టీ టికెట...

September 29, 2022 / 05:35 PM IST