వచ్చే ఎన్నికల కోసం ఏపీలో అన్ని పార్టీలు సమాయత్తమౌతున్నాయి. ఎలాగైనా పొత్తులు పెట్టుకొని అయినా ఈ సారి పదవిలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తుంటే.. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇటీవల చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన చేపట్టగా… వైసీపీ నేతలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కాగా.. ఈసారి స్వయంగా సీఎం జగన్ ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి వెళ్తుండటం...
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడింది. ఈ క్రమంలో… సినీ నటులను పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. సినీ నటి దివ్య వాణి బీజేపీలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో సినీ నటి దివ్యవాణి సమావేశం అయ్యారు. హైదరాబాద్ శామీర్పేటలో ఉన్న ఈటల నివాస...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడానికి వైఎస్ జగన్ చాలానే కష్టపడ్డారు. ఓ వైపు అక్రమాస్తుల కేసులో కోర్టుకు వెళ్లాల్సి వచ్చినా రాష్ట్రమంతా పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో ప్రజల మంచి, చెడులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ పాదయాత్ర చేయడం.. జగన్ కి ఒక విధంగా కలిసొచ్చిందనే చెప్పాలి. మరో విషయం ఏమిటంటే.. మన తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన ప్రతి ఒక్క నేత ఆ తర్వాత… ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సెంటిమెంట్ అప్ప...
టాలీవుడ్ మంచు ఫ్యామిలీ కి అంటూ ఓ క్రేజ్ ఉంది. ఒకప్పుడు మోహన్ బాబుకి హీరోగా, డైలాగ్ కింగ్ గా చాలా మంచి పేరు ఉంది. కానీ ఆ పేరుని మంచు వారసులు కొనసాగించలేకపోయారు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా విష్ణు సినిమాలు చేస్తుంటే…మనోజ్ మాత్రం చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. దీనికి కారణం తన పర్సనల్ జీవితం లో ఎదురైన చేదు అనుభవాలు అని తెలుస్తుంది. మనోజ్, ప్రణతిల వివాహం అంగరంగ […]
చంద్రబాబు, కేసీఆర్… ఈ రెండు పేర్లు తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే… మరొకరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కావడం గమనార్హం. వీరిద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో కలిసి కూడా పనిచేశారు. ఆ తర్వాత.. కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా వారు దూరమయ్యారు. ప్రస్తుతం అయితే… ఈ ఇద్దరు నేతలు డైరెక్ట్ గా చెప్పకున్నా.. శత్రువుల్లానే ప్రవర...
ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి గౌతం రెడ్డికి అరుదైన ఘనత లభించింది. సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేరు పెడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభించిన సీఎం జగన్ అనంతరం మాట్లాడుతూ… అన్ని సమస్యల్ని అధిగమించి సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేశామన్నారు. వైఎస్ చొరవ వల్లే ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైం...
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అన్ని విధాలా సమాయాత్తమౌతోంది. ఎవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయోలో ఇప్పటి నుంచే చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ నియోజకవర్గం విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే… అక్కడి నుంచి పోటీచేసినా ఫలితం ఏమీ దక్కలేదు. అంతేకాకుండా… ఆ నియోజకవర్గాన...
తెలుగు రాష్ట్రాల వారికి మోహన్ బాబు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన డైలాగ్స్ చెబితే ఎలాగుంటుందో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. మోహన్ బాబు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. స్వర్గీయ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో అప్పట్లో టీడీపీలో చేరిన ఆయన.. ఆ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ కి మద్దతు ఇస్త...
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకున్నంత అభిమానులు మరే స్టార్ హీరోకూ లేరనే చెప్పొచ్చు. మామూలుగానే ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉంటారు. అలాంటిది ఈరోజు ఆయన పుట్టినరోజు ఇంకెంత జోష్ లో ఉంటారో చెప్పక్కర్లేదు. అయితే.. ఆ జోష్ కాస్త పక్కదారి పట్టి… విద్వంసానికి కారణమైంది. ఏకంగా ఓ థియేటర్ ని ధ్వంసం చేశారు. అసలు ఏం జరిగిందంటే… నేడు పవన్ క...
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ….ఇప్పటి నుంచే అన్ని పార్టీలకు అందుకు తగినట్లు సమాయాత్తమౌతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ పలానా పార్టీతో పొత్తు పెట్టుకుంటోందంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. కాగా… ఈ విషయంపై తాజాగా చంద్రబాబు నోరు విప్పారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీ గెలిచి తీరాలని ఆ పార్టీ జాతీయాధ్య...
పవన్ జనసేన ప్రారంభించిన నాటి నుంచి.. ఆయనకు నాదెండ్ల మనోహర్ సపోర్ట్ గా నిలుస్తూ వచ్చారు. జనసేన పార్టీలో కీలక నేతలంటే, అది కేవలం నాదెండ్ల మనోహర్ మాత్రమే. దాదాపుగా పార్టీకి చెందిన ముఖ్య వ్యవహారాలన్నీ నాదెండ్ల మనోహర్ మాత్రమే చక్కబెడుతుంటారు. ఈ విషయమై పార్టీలో అంతర్గతంగా చాలా రచ్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే వుంటుంది. అయితే… ఇప్పుడు నాదెండ్ల పవన్ నుంచి దూరం కావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంద...
కుప్పం నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా కేవలం టీడీపీ మాత్రమే గెలుస్తూ వస్తోంది. ఎందుకంటే అక్కడి నుంచి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుండటమే కారణం. ఆ ప్రాంత వాసులకు టీడీపీ మీద ఉన్న, చంద్రబాబు మీద ఉన్న అభిమానంతో ఆయనను గెలిపిస్తూ వస్తున్నారు. అయితే.. ఈసారి మాత్రం అక్కడ అలా ఉండదని.. చంద్రబాబు ఇలాకలో తమ పార్టీ జెండా పాతి తీరతామని వైసీపీ నేతలు సవాలు విసురుతున్నారు. కుప్పంలో టీడీప...
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో… టీడీపీ సైతం ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే.. టీడీపీ నీ మరోసారి ఎన్డీయే కూటమి లో కలవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్డీఏలోకి టీడీపీ చేరనుంది. బీజేపీ అనుకూల మీ...
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీల నేతలు సన్నాహాలుు మొదలెట్టాయి. కాగా.. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ రెబల్ నేత రఘురామ పరిస్థితి ఏంటా అనే చర్చ మొదలైంది. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తారా లేదా..? వేరే ఆలోచన ఏదైనా ఉందా..? ఎందుకంటే.. చాలాకాలంగా ఆయన ...
తిరుమల వెంటకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ… తిరుమల దర్శనానికి వెళ్లాలి అనుకుంటే అక్కడ తిప్పలు పడాల్సిందే. గంటలకొద్దీ క్యూ లైన్ లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇలా దర్శనం చేసుకోవడం వల్ల సీనియర్ సిటిజన్ లు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న తిరుమల తిర...