E.G: జగ్గంపేట నియోజకవర్గంలో నేడు పర్యటనంచనున్న ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్పర్సన్ జె ఎస్ జవహర్. ఆదివారం ఉదయం 11 గంటలకు జగ్గంపేట మండలం సీతారం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, జగ్గంపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కోడూరు సత్యనారాయణ ఇంటికి చేరుకుంటారు. దళిత నాయకుల సమావేశంలో ఆయన పాల్గొంటారు.