NDL: వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా బనగానపల్లెకు చెందిన కాటసాని ఓబుల్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తనమై నమ్మకం ఉంచి యువజన విభాగం బాధ్యతలు అప్పగించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి, కాటసాని రామిరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడతానని తెలిపారు.