ATP: CM చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ ప్రగతి పండుగల్లో భాగంగా కనేకల్లు మండలం ఎన్. హనుమాపురం గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన తాగునీటి పైపులైన్ను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. గతంలో నీటి ఎద్దడి ఎదుర్కొన్న ఈ గ్రామానికి శాశ్వత పరిష్కారం లభించింది. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.