SKLM: ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావుకు మామ అని చూడకుండా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ విమర్శించారు. ఆదివారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఈ నెల 4న జరగనున్న వెన్నుపోటు కార్యక్రమంలో భాగంగా పోస్టర్లు విడుదల చేశారు.