KDP: సమ్మేటివ్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఉపాధ్యాయులకు నాయకత్వ శిక్షణా తరగతులు నిర్వహించడం సరికాదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్ పాలెం మహేశ్ బాబు తెలిపారు. UTF భవన్ నందు జరిగిన టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్ది వర్ధంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి యూటీఎఫ్ నాయకులు నివాళులర్పించారు.