PPM: గరుగుబిల్లి మండలంలోని రాయందొరవ లస నుంచి పార్వతీపురం మండలం వీఆర్ పేట వరకు ఉన్న లింకు రోడ్డు కోతకు గురవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి జారి, రాళ్లు తేలిపోయాయి. వాహనాలు నడపలేని స్థితి ఏర్ప డింది. మరమ్మతులు చేసి రహదారి సౌకర్యం కల్పించా లని స్థానికులు కోరుతున్నారు. పంచాయతీ రాజ్ శాఖ పరిష్కరించాలని కోరారు.