SKLM: శ్రీకాకుళం అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి, ముఖ్య అతిథిగా రాష్ట్ర కోఆర్డినేటర్ జి పూర్ణచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షులు బి పరమ్ జ్యోతి, శ్రీకాకుళం బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గరికపాడు పాల్గొన్నారు. ముస్లింలు బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు పలు సమస్యలు, సంస్థాగత కార్యచరణ అంశాలపై మాట్లాడారు.