Bonda Uma: ఇక పోలీసులు వైసీపీ యూనిఫాం తీసి డ్యూటీ చేయాలి

పోలీసులు వైసీపీను కాస్తున్నారని.. ఇకనైనా ఆ పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమా అన్నారు.

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 12:56 PM IST

Bonda Uma: పోలీసులు వైసీపీను కాస్తున్నారని.. ఇకనైనా ఆ పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమా అన్నారు. తనను అక్రమ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన సీపీపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసి అయిన ఇతర అధికారుల్లో మార్పులు రావాలని తెలిపారు. పోలీసులు వైసీపీ పరిధిలో కాకుండా ఈసీ పరిధిలో ఉన్నామని గుర్తించాలని తెలిపారు.

ఇది కూడా చూడండి: Eating Ghee: రోజూ ఉదయాన్నే నెయ్యి తింటే కలిగే లాభాలు ఇవే..!

విజయవాడ సెంట్రల్‌లో ఏసీపీ, సీఐలు వెలంపల్లి జాడల్లో నడుస్తున్నారని ఉమా విమర్శించారు. వీళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీకి ఫర్యాదు చేస్తామని ఉమా తెలిపారు. సెర్ప్ సీఈవో మురళీధర్‌రెడ్డని వెంటనే విధుల నుంచి తప్పించి మే 1న ఇంటి దగ్గరే ఫించన్లు పంపిణీ చేసే విధంగా చేయాలని బొండా ఉమా డిమాండ్ చేశారు. పోలీసులు ఎన్నికల విధానం ప్రకారం వాళ్ల పని చేయాలన్నారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరని హచ్చరించారని తెలిపారు.

ఇది కూడా చూడండి: Cash Seized : తెలంగాణలో ఇప్పటి వరకు రూ.155 కోట్లు సీజ్‌

Related News

AP Assembly Elections: పోలింగ్ రోజున కూడా ఆగని వైసీపీ దాడులు

AP Assembly Elections: పోలింగ్ రోజు కూడా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. ఒకవైపు పోలింగ్ కొనసాగుతున్న వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ దాడులు చేస్తున్నారు. ఓటేసేందుకు క్యూలైన్‌లో రావాలని చెప్పినందుకు ఓ ఓటరుపై తెనాలి వైసీపీ అభ్యర్థి శివకుమార్ చేయి చేసుకున్నారు. ఓటు వేసేందుకు క్యూలైన్‌లో కాకుండా నేరుగా శివకుమార్ వెళ్తుండటంతో ఓటరు అభ్యంతరం తెలిపారు. దీంతో శివకుమార్ అతనిపై దాడి చేశాడు. సహనం కోల్పోయిన ఓటరు కూడా అతని చెంప […]