CTR: కార్వేటినగరం వేణుగోపాలస్వామి ఆలయంలో అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోజు ఉ. 6 గంటలకు సుప్రభాత సేవ, 8 గం.కు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, 11 గంటల వరకు సర్వదర్శనం ఉంటుందన్నారు. అనంతరం 11 గంటలకు శుద్ధి, 11:30 నుంచి సాయంత్రం 4 వరకు సర్వదర్శనం కొనసాగుతుందన్నారు.