ELR: కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఇవాళ భోగేశ్వరంలో శ్రీ పార్వతీ సమేత శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో దాతల సహకారం కోసం ఏర్పాటు చేసిన సమీక్ష కార్యక్రమంలో పాల్గొని తనవంతుగా రూ. 3,00,000 లను విరాళంగా అందజేశారు. అలాగే మండప నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.