TPT: జిల్లాకు ప్రత్యేక అధికారిగా అరుణ్ బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మొంథా తుఫాను నేపథ్యంలో కలెక్టర్కు సహాయ సహకారాలు అందించడానికి నియమించింది. తుఫాను కొరకు తిరుపతి జిల్లాకు రూ. రెండు కోట్లు వినియోగించుకోవాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.