NTR: ప్రభుత్వ ఫలాలు ఏది పొందాలన్నా రేషన్ కార్డుకు ఈ-కేవైసీ తప్పనిసరి అని, ఈ-కేవైసీ ప్రక్రియకు ఈనెల 30వ తేదీ ఆఖరి రోజని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గురువారం అన్నారు. నందిగామలోని కాకానినగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. రేషన్ కార్డుకు ఈ-కేవైసీ తప్పనిసరి చేయించాలని సూచించారు.