VZM: గజపతినగరం మండలం మర్రివలస పాఠశాల ఉపాధ్యాయుడు కనకల చంద్రరావును తెలంగాణ ప్రగతి ఫౌండేషన్ వారు గురుదేవోభవ అవార్డుకు ఎంపిక చేశారు. మన రాష్ట్రం నుంచొ చంద్రరావు మాస్టారును ఎంపిక చేశారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఇస్తున్న ఈ అవార్డును నవంబర్ 9వ తేదీన హైదరాబాదులో జరగనున్న సంస్థ కార్యక్రమంలో అందజేస్తామని నిర్వాహకులు ఆదివారం తెలిపారు.