కర్నూలు జిల్లాలో కోడుమూరు, గోనెగండ్ల, పెద్దకడబురు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.160, స్కిన్ రూ. 240, స్కిన్లెస్ రూ. 260-280 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ. 800-900, చేపలు రూ. 180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.