ప్రకాశం: పొన్నలూరులో సోమవారం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.