నెల్లూరులోని కలెక్టరేట్లో పలు శాఖల పనితీరుపై అధికారులతో మంత్రుల సమీక్ష సమావేశం జరిగింది. కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల గురించి గ్రామాల్లో ప్రచారం చేయాలని, నోషనల్ ఖాతాల పరిధిని ఆర్డీవో స్థాయికి తీసుకురావాలని కోరారు.