SKLM: సోంపేట మండలం పాలవలస గ్రామ సమీపంలో జాతీయరహదారి ఫ్లై ఓవర్పై లైట్లు వెలగక అంధకారం అలముకుంది. ప్లై ఓవర్ బ్రిడ్జి మీద ఒక వైపు సగం లైట్లు వెలుగుతున్నాయి. మరో వైపు పూర్తిగా వెలగకపోవడంతో చీకటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. సంబధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని చోదకులు కోరుతున్నారు.