TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం ఉదయం తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మొంథా తుఫాన్ ప్రభావిత మండలాల గురించి కలెక్టర్కు తెలియజేశారు. ఈ మేరకు తుఫాన్ ప్రభావిత మండలాలను ఆదుకోవాలని కోరారు. అనంతరం నియోజకవర్గంలో అధికారులను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.