NDL: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయవద్దు అని MCPI(U), CPIML పార్టీ నాయకులు అన్నారు. శనివారం మిడుతూరు మండలంలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో జరిగే ఉపాధి హామీ పనుల ప్రాంతాన్ని సందర్శించి, కూలీలకు చట్టంపై అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా లిబరేషన్ నాయకులు పాల్గొన్నారు.