SKLM: టెక్కలి మండలం శంభాన వీధిలో టెక్కలి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎం. కృష్ణమూర్తి ఆదివారం ప్రభుత్వ పౌరసరఫరాల సరుకులను వినియోగదారులకు అందజేసారు. వినియోగదారులు షాపులు వద్ద తీసుకున్న సరుకులు తగిన కొలతల్లో ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని ఆర్డీఓ అన్నారు. టెక్కలి మండలం టీడీపీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.