ప్రకాశం: దోర్నాలలోని ఇందిరానగర్ కాలనీలో ఓ ఇంట్లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్గా పని చేస్తున్న పాల్తి రాజేశ్ ఇంట్లోకి చొరబడి బీరువాలోని రెండు బంగారు బ్రాస్ లైట్లు, 9 ఉంగరాలు దొంగలించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్ను రంగంలోకి దింపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.