NDL: కోయిలకుంట్ల మండలం రేవనూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇవాళ పర్యటించారు. కేడీసీసీ సింగల్ విండో ఛైర్మన్ పి.నాగిరెడ్డి అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అతని స్వగృహానికి చేరుకుని నాగిరెడ్డి మృతదేహాన్ని సందర్శించారు. మృతుని కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.