SKLM: ప్రజల భక్తి, సేవా భావం కలిసినపుడు ఆ స్థలమే పవిత్ర ధామంగా మారుతుందని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఆదివారం సాయంత్రం పాతపట్నం మేజర్ పంచాయతీలో అయ్యప్ప స్వామి సన్ని ధానాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి హృదయంలో భక్తి భావం జ్వలించాలి. దాని వల్ల సమాజంలో ఆధ్యాత్మిక శాంతి, ఐక్యతను అందిస్తుందన్నారు.