CTR: ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యదాయకమని IB PRP భువనేశ్వరి తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం అవరణంలో రైతు సాధికార సంస్థ వారిచే ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించి, అమ్మకాలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయంలో హానికర క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అన్నారు.