కడప: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి మంగళవారం సరికొత్త సవాల్ విసిరారు. మా ప్రభుత్వంలో విమర్శ చేస్తే అది విమర్శ, ఇప్పుడు మీ ప్రభుత్వం విమర్శ చేస్తే ఎం ప్రయోజనం ఉండదని, ఎక్కడైనా తాను ఈ ప్రపంచంలో ఒక్క ఎకరా భూమి ఆక్రమించి ఉంటే తనని దోషిగా ప్రజాకోర్టులో నిలబెట్టాలని తెలిపారు. అలా చేస్తే జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయనన్నారు.