GNTR: నేడు దుగ్గిరాల మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ గోపి తెలిపారు. దుగ్గిరాలలోని 33/11 KV సబ్ స్టేషన్ పరిధిలో పీరియాడికల్ మెయింటెనెన్స్ కోసం గ్రామాల్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయా ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.