SKLM: శ్రీకాకుళం మండల కేంద్రం సారవకోట శ్రీ ఉమా త్రైలోకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం తాబేళ్లు సందడి చూసి పలువురు విద్యార్థిని విద్యార్థులు ఆనంద వ్యక్తపరిచారు. ఎంతో చరిత్ర కలిగిన శివాలయంలో కొన్ని దశాబ్దాల కాలం నుండి తాబేలు నివసిస్తూ ఉన్నాయి. వీటికి భక్తులు ఆహారం కోసం ఆకుకూరలు అందిస్తుంటారు.