KRNL: నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ప్రధాన ప్రాంతాల్లో కూడళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు యస్.రవీంద్రబాబు తెలిపారు. బుధవారం మున్సిపల్, R&Bశాఖల అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో కూడళ్ల ఏర్పాటుకు ప్రదేశాలను పరిశీలించారు. ఆనంద్ థియేటర్ వద్ద కిసాన్ ఘాట్- బంగారు పేట వెళ్ళే రహదారిలో, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో కుదింపునపు చర్యలు తీసుకోవాలన్నారు.