SKLM: కవిటి మండలం బైరిపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు బి భారతి స్కూలుకి నడుచుకుంటూ వెళ్తుంటే దుండగులు అడ్డగించి తలపై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు ప్రభుత్వ ఆసుపత్రికు వెళ్లి బాధ్యతరాలను పరామర్శించారు. స్థానికంగా ఉన్న వైద్యుల్ని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.