W.G: నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ కాపులకొడపలోని ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేంద్రానికి వెళ్లాలంటేనే బురద, నీళ్లలో నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. పునరావాస కేంద్రమే ముంపుకు గురైనట్లుగా కనిపిస్తుందని, ఈ నీటిలో ఈ భవనానికి వృద్ధులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు.