VZM: ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 143 వినతులు అందాయి. ఇందులో రెవిన్యూ శాఖకు సంబంధించిన అంశాలపై 98, పంచాయతీరాజ్ శాఖకు13, గ్రామ వార్డు సచివాలయ శాఖకు, DRDAకు 6 చొప్పున, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య, విద్యా శాఖలకు 4 వంతున, మిగిలినవి ఇతర శాఖకు చెందినవి అందాయి. వీటిని జేసీ సేతు మాధవన్ స్వీకరించారు.