NTR: స్వస్త్ నారీ – స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా నందిగామ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఛైర్మన్ వేపూరి నాగేశ్వరరావు వారి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్త దానం చేయడం వలన మరొకరికి ప్రాణదానం చేయగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్.సత్యన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.