ELR: స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నూజివీడులో త్రిబుల్ ఐటీ క్యాంపస్లో ఈనెల 20న మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. మంత్రి పార్ధసారధి సూచన మేరకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా భారీ జాబ్ మేళాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మంత్రి బుధవారం జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు.