ASR: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన మీ కోసం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు పీవో కట్టా సింహాచలం తెలిపారు. అన్ని మండలాల్లో జరగాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాలు రద్దు చేశామన్నారు. ఐటీడీఏలో జరిగే డివిజన్ జై గ్రీవెన్స్ సైతం రద్దు చేశామన్నారు.